March 21, 2013
పార్టీ కోసం కష్ట పడేవారిని టీడీపీ మోసం చేయదు
ఆమె మా ట్లాడుతూ... పార్టీలో దళితులకు ప్రత్యే క స్థానం కల్పించడంతో చంద్రబాబు నాయుడుకు ఎదురులేదన్నారు. రాబో యే స్థానిక ఎన్నికల్లో పార్టీ జిల్లాలో విజయదుందుభి మోగిస్తుందన్నారు. తాను ఎ మ్మెల్సీ కావడానికి సహకరించిన తమ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు జి ల్లా ప్రజలకు రుణపడి ఉన్నానన్నారు. ఈ అవకాశంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నా రు. ప్రజలకు ఎలాంటి సమస్యలైనా ప్ర జలకు, కార్యకర్తలకు వచ్చినా వెనువెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఈశ్వరరెడ్డి, మారుతి నాయుడు, మదిరేపల్లి రవీంద్రరెడ్డి, రాఘవరెడ్డి, డేగల కృష్ణమూర్తి, మాసూల చంద్రమోహన్, దాసరి గంగాధర్, అబ్దుల్ జిలానీ, ర హంతుల్లా, విజయ్కుమార్, సిీ వెంకటేష్, మండల నాయకులు నాగముని, విజయ్కుమార్, భాస్కర్రెడ్డి, నాగరా జు, బొల్లనాగేంద్ర, నాగభూషణ, వెం కటరమణ, రామచంద్ర, నాగేంద్ర, బా బునాయుడు, గుర్రం లక్ష్మినారాయణ, నాగేంద్ర, నల్లప్ప, రామాంజినేయు లు, వెంకటనారాయణ, అశ్వర్థ, నారాయణస్వామి, నాగరాజు, పిల్లసాయబ్, వెంకటరమణస్వామి, కుళ్ళాయప్ప, పెద్దన్న, తిరుమలదాసు, వీరనారాయణప్ప, హనుమంతు, చౌదరి, జయ రాం, శ్రీనివాసులు, గుర్రప్పస్వామి, చెన్నారెడ్డి, ఆదినారాయణ, సత్యనారాయణ, జయరాం, ఎద్దుల వెంకటపతి, ఎర్రిస్వామి, సైదా, నన్నె పాల్గొన్నారు.
పామిడి: శాసన సభ్యుల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పామిడి శ మంతకమణికి టీడీపీ స్థానిక నాయకులు పామిడిలో బుధవారం ఘనంగా స్వాగతం పలికారు.
కొండాపురం రో డ్డులోని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపట స్థూపానికి ఆమె పూలమాలలు వేశారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... టీడీపీతోనే మహిళలకు గుర్తింపు వ చ్చిందన్నారు. టీడీపీతోనే భవిష్యత్తు తరాలకు పునాదులు సాధ్యమన్నారు.
పూర్వ వి ద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పూర్వ విద్యార్థులు పట్రా శ్రీనివాసులు, ఏకనాథం, శర్మాస్ ఆమెకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్చౌదరి, ఆంజనేయులుగౌడ్, సంజీవకుమార్, టైలర్ భాస్కర్, నల్లబోతుల శ్రీనివాసులు, రా మ్రాంనేయులు, లంగాలగౌస్, కరూ రు శివశంకర్, రంగస్వామి యాదవ్, హుస్సేన్పీరా, మోహన్ కృష్ణ, బాబా ఫకృద్ధీన్(పాపులు), హమాలీ గోపాల్, శ్రీరాములు, సుంకప్ప పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
శమంతకమణికి స్వాగతం పలికేందుకు తరలివెళ్ళిన తెలుగు తమ్ముళ్ళు
నార్పల: ఎమ్మెల్సీ పదవి చేపట్టి హైదరాబాద్ నుంచి నార్పలకు వస్తున్న శమంతకమణికి ఘనంగా స్వాగతం పలికేందుకు సుమారు 30 వాహనాలతో తెలు గు తమ్ముళ్ళు తరలివెళ్లారు. టీడీపీ అనంతపురం మార్కెట్ యార్డ్ మాజీ చై ర్మన్ ఆలం నరసానాయుడు మాట్లాడుతూ... శమంతకమణికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం హర్షిందగ్గ విషయమన్నారు. రాష్ట్రంలోని దళితులకు టీడీపీ పెద్ద పీట వేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆ కుల ఆంజనేయులు, రామ్మోహన్ చౌదరి, జాఫర్ వలి, ప్రతాప్ చౌదరి, పిట్టురంగారెడ్డి, నాయనపల్లిరాజు, బండి చంద్రమోహన్, చికెన్ గోపాల్, కొట్టం నరసింహ, పీఎల్ లక్ష్మినారాయణ, చంద్రబాబు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:32 AM