టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర బుధవారం
ఉదయం గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఆయనకు టీడీపీ శ్రేణులు, అభిమానులు
ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం కృష్ణా జిల్లాలోని పద్మావతి ఘాట్ నుంచి 128వ
రోజ పాదయాత్రను ప్రారంభించిన బాబు ప్రకాశం బ్యారేజీ దగ్గర గుంటూరులోకి
ప్రవేశించారు.