September 3, 2013

గుంటూరు : ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలోని రెంటపాళెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో వీరయ్యచౌదరి విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు.