గుంటూరు : ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు జిల్లాలోని రెంటపాళెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని
ఆవిష్కరించారు. అలాగే సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో వీరయ్యచౌదరి
విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు.