September 3, 2013
పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎంపీల ధర్నా
లోక్సభలో టీడీపీ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. సందీక్ష దీక్షిత్ను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ నిన్న (సోమవారం) సస్పెండ్ గురైన నలుగురు టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
3:15 AM