September 5, 2013

ఢిల్లీలో సీమాంధ్ర టీడీపీ ఎంపీల ధర్నా

పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు గురువారం ఉదయం ధర్నాకు దిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేశారు. గాంధీ టోపీలు ధరించి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.