July 4, 2013

ప్రధాని మన్మోహన్‌కి చంద్రబాబు లేఖ

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కి, విదేశాంగమంత్రి సల్మాన్‌ ఖురీద్‌లకు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం లేఖలు సమర్పించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మృతిచెందిన రాష్ట్ర వాసుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.