ప్రధాని మన్మోహన్కి చంద్రబాబు లేఖ
ప్రధాని మన్మోహన్ సింగ్కి, విదేశాంగమంత్రి సల్మాన్
ఖురీద్లకు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం లేఖలు సమర్పించారు.
ఆఫ్ఘనిస్తాన్లో మృతిచెందిన రాష్ట్ర వాసుల మృతదేహాలను స్వస్థలాలకు
తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.