May 28, 2013
ఎన్టీఆర్ జయంతిని పట్టించుకోని పార్లమెంట్
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని
ప్రపంచానికి ఎలుగెత్తి చూపిన ఎన్టీఆర్కు పార్లమెంటులో అవమానం జరిగింది.
మంగళవారం ఉదయం ఎన్టీఆర్ జయంతిని పార్లమెంట్ పట్టించుకోలేదు.
పార్లమెంటులో విగ్రహ ఏర్పాటు చేసిన తర్వాత జయంతి, వర్ధంతి నిర్వహించడం అనావాయితీ, కాగా ఎన్టీఆర్ విషయంతో స్పీకర్ ఆనవాయితీకి తూట్లు పొడిచారు. విగ్రహానికి స్పీకర్ మీరాకుమార్ పూలమాలు
వేయడం విస్మరించారు. టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలులు వే
సి అంజలి ఘటించారు.
పార్లమెంటులో విగ్రహ ఏర్పాటు చేసిన తర్వాత జయంతి, వర్ధంతి నిర్వహించడం అనావాయితీ, కాగా ఎన్టీఆర్ విషయంతో స్పీకర్ ఆనవాయితీకి తూట్లు పొడిచారు. విగ్రహానికి స్పీకర్ మీరాకుమార్ పూలమాలు
వేయడం విస్మరించారు. టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలులు వే
సి అంజలి ఘటించారు.
Posted by
arjun
at
6:36 AM