April 13, 2013

అనంతపురంలో పలువురు టీడీపీ నేతల గృహ నిర్బంధం

అనంతపురం : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, శమంతకమణి, కాలువ శ్రీనివాసులు, వరదాపురం సూరని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది.