April 13, 2013
అనంతపురంలో పలువురు టీడీపీ నేతల గృహ నిర్బంధం
అనంతపురం : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పర్యటన
నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు టీడీపీ నేతలను గృహ
నిర్బంధం చేశారు. బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, శమంతకమణి, కాలువ
శ్రీనివాసులు, వరదాపురం సూరని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు
తెలుస్తోంది.
Posted by
arjun
at
5:53 AM