March 10, 2013

నామినేషన్లు నేడు...


టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు యనమల రామకృష్ణుడు, శమంతకమణి, మహ్మద్ సలీం సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 10.45 గంటలకు ఎన్టీఆర్ భవన్ నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ మీదుగా శాసనసభకు వెళ్లి.. మధ్యాహ్నం 1-1.30 మధ్య నామినేషన్లు దాఖలు చేస్తారని పార్టీ నేత ఎల్వీఎస్సార్కే ప్రసాద్ వెల్లడించారు.