March 19, 2013

మోత్కుపల్లి ప్రసంగాన్ని సీడీలు చేయండి


అవిశ్వాస తీర్మానం సందర్భంగా శాసనసభలో టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన ప్రసంగాన్ని సీడీల రూపంలో తయారు చేసి పార్టీ శ్రేణులకు పంపాలని చంద్రబాబు సూచించారు. మంగళవారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ రాష్ట్ర కార్యలయ నేతలకు ఆయన ఈ ఆదేశాలిచ్చారు.