February 14, 2013
స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలి : చంద్రబాబు
72 గంటల్లో ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోతే సోమవారం
రైతులతో మహాధర్నా చేపట్టనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
హెచ్చరించారు. గురువారం ఉదయం జిల్లాలోని కొలకలూరు నుంచి 136వ రోజు
పాదయాత్రను బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కోసం రైతలు అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కూర్చుంటే కుదరదని, రైతుల తరపున పోరాడాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కోసం రైతలు అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కూర్చుంటే కుదరదని, రైతుల తరపున పోరాడాలని చంద్రబాబు పేర్కొన్నారు.
Posted by
arjun
at
4:04 AM