September 2, 2013
రాజ్యసభ నుంచి సీమాంధ్ర టీడీపీ ఎంపీల సస్పెన్షన్
రాజ్యసభ నుంచి సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సస్పెండ్కు గురయ్యారు. సోమవారం ఉదయం సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో సమైక్య నినాదాలు చేశారు. సభలో గందరగోళం సృష్టించారు. దీంతో టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్లను చైర్మన్ హమీద్ అన్సారీ సభ నుంచి సస్పెండ్ చేశారు.
Posted by
arjun
at
6:37 AM