June 24, 2013

కాంగ్రెస్‌ ఆఫీలా ... ఏపీ భవన్‌

ఢిల్లీలోని ఏపీభవన్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలా తయారైందని టీడీపీ ఎంపీ గుండు సుధారాణి ధ్వజమెత్తారు. ఉత్తరకాశీ వరద బాధితులకు వైద్యం అందించేందుకు వచ్చిన ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌ వైద్యులకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు.