హైదరాబాద్లో టీడీపీ ప్రాంతీయ సదస్సు...హాజరైన చంద్రబాబు
టీడీపీ ప్రాంతీయ సదస్సు నగరంలోని కొంపల్లి
ఎక్స్లెన్సి గార్డెన్స్లో శనివారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రంగారెడ్డి, నల్గొండ, మెదక్,
మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు సమావేశానికి పెద్ద
సంఖ్యలో తరలివస్తున్నారు