May 20, 2013
రాజ్భవన్ను ముట్టడిస్తాం : తలసాని
హైదరాబాద్ : కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ
ఇందిరాపార్క్ వద్ద టీడీపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత
తలసాని శ్రీనివాస్యాదవ్ మీడియాతో మాట్లాడారు. 24 గంటల్లోపు కళంకిత
మంత్రులను బర్తరఫ్ చేయకపోతే రాజ్భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Posted by
arjun
at
7:29 AM