May 20, 2013

రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం


న్యూఢిల్లీ : కళంకిత మంత్రుల వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని టీడీపీ బృందం కలిసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలగించేలా చూడాలని రాష్ట్రపతికి బాబు వినతి పత్రం సమర్పించారు.