May 20, 2013

సమర్ధ నేతనే సీఎంగా ఎన్నుకోవాలి: లోకేష్


కరీంనగర్ : అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. జగిత్యాల మినీ మహానాడులో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన దారి తప్పిందని విమర్శించారు. అందుకే సమర్ధవంతమైన నాయకుడినే ముఖ్యమంత్రిగా ఎన్నకోవాలని అన్నారు.