May 27, 2013
మరణించిన నేతలకు మహానాడు నివాళులు
హైదరాబాద్ : గండిపేట ప్రాంగణంలో టీడీపీ మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. గతరెండేళ్లలో చనిపోయిన పార్టీ నేతలకు మహానాడు నివాళులు అర్పించింది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు, వడదెబ్బ మృతులకు మహానాడు సంతాపం తెలిపింది. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు నేతలు నివాళులు అర్పించారు.
Posted by
arjun
at
1:58 AM