May 27, 2013

మరణించిన నేతలకు మహానాడు నివాళులు


హైదరాబాద్‌ : గండిపేట ప్రాంగణంలో టీడీపీ మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. గతరెండేళ్లలో చనిపోయిన పార్టీ నేతలకు మహానాడు నివాళులు అర్పించింది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు, వడదెబ్బ మృతులకు మహానాడు సంతాపం తెలిపింది. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు నేతలు నివాళులు అర్పించారు.