హైదరాబాద్ : తెలంగాణపై మహానాడులో చర్చిద్దామని టీడీపీ చీఫ్ చంద్రబాబు
తెలిపారు. 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని అఖిలపక్షంలో
చెప్పినప్పటికీ, టీఆర్ఎస్ టీడీపీని టార్గెట్ చేసి, రాజకీయం చేస్తుందని
ఆయన మండిపడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్రాన్ని విమర్శించకుండా టీడీపీని
టారె్గట్ చేస్తుంటే ఏమనాలన్నారు.