March 17, 2013
నేడు చంద్రబాబు పాదయాత్ర ఇలా..
ఏలూరు : తెలుగుదే శం
పార్టీ అధినేత చంద్రబాబునాయు డు వస్తున్నా..మీకోసం యాత్ర శనివారం వరకు 93.2
కి.మీ.మేర పూర్తయ్యింది. 167రోజైన ఆదివారం ఆయ న పెరవలి, నిడదవోలు
మండలాల్లో మరో 13.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. ఆదివా రం
ఉదయం కాకరపర్రు హైస్కూల్ నుంచి బయలుదేరి కాకరపర్రు, తీ పర్రు, ఉసులుమర్రు,
కానూరు, మునిపల్లి, పెండ్యాల సెంటర్, కలవచర్ల మీదుగా పాదయాత్ర కొనసాగించి
కలవచర్ల దాటిన తర్వాత వీరమనేని రామకృష్ణ ఫీడ్స్ ప్రాంగణంలో రాత్రి బస
చేస్తారు.
Posted by
arjun
at
12:36 AM