July 2, 2013
పెట్రో ధరలు తగ్గించండి : టీడీపీ రాస్తారోకో
పెంచిన పెట్రో ధరలు తగ్గించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిడదవోలులో రాస్తారోకో చేశారు. నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Posted by
arjun
at
6:34 AM