April 23, 2013
కాంగ్రెస్ హయాంలో మహిళలకు రక్షణ కరువు
బొబ్బిలి: కాంగ్రెస్ హయాంలో మ హిళలకు
ఇంటా, బయటా రక్షణ లేకుం డా పోయిందని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు
తూముల అచ్యుతవల్లి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కా ర్యాలయంలో ఆమె
విలేఖర్లతో మాట్లాడుతూ ఢిల్లీలోని నిర్భ య సంఘటన దేశ ప్రజలు మరువక ముందే,
ఐదేళ్ల చిన్నారిపై అతి దారుణంగా మానవమృగం పైచాచికంగా ప్రవర్తించిన తీరు ఈ
ప్రభుత్వాల చేతకాని తనానికి నిదర్శనమని అన్నారు.
అట్టహాసంగా నిర్భ య చట్టాన్ని రూపొందిచామని, బాధితులను శిక్షిస్తామని చెబుతున్న ఈ
Posted by
arjun
at
1:31 AM