March 27, 2013
దీక్ష విరమించిన లెఫ్ట్ నేతలు
హైదరాబాద్ : విద్యుత్ కోతలపై గాంధీ ఆస్పత్రిలో దీక్ష
కొనసాగిస్తున్న లెఫ్ట్ పార్టీ నేతలు బుధవారం ఉదయం దీక్షలను విరమించారు. తమ
దీక్షలకు ప్రభుత్వం కదిలిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలుపారు.
అలాగే విద్యుత్ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షలకు సీపీఐ నేత
నారాయణ మద్దతు తెలిపారు.
Posted by
arjun
at
5:48 AM