February 5, 2013
రైతు సమస్యల పై ఉద్యమించాలి
కొ త్తగా
ఎన్నికైన సహకార సంఘాల అధ్యక్షులు రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి
చేయాలని తెలుగుదేశం పా ర్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సూ
చించారు. టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన
సహకార సొసైటీల అధ్యక్ష, ఉ పాధ్యక్షులకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ
సందర్భంగా పుల్లారావు మా ట్లాడుతూ టీడీపీ పటిష్ఠతకు ప్రతి ఒక్క రు కృషి
చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ
చంద్రబాబు ప్రకటించిన రుణమాఫి పథకాన్ని గ్రామస్థాయిలో రైతుల్లోకి
తీసుకెళ్ళాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రుణమాఫి అమ లు
జరుగుతుందన్న భరోసా కల్పించాలన్నారు.
కార్యక్రమంలో టీడీపీ గుంటూరు జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, దాస రి రాజా, చిట్టాబత్తిన చిట్టిబాబు, పేరేచర్ల సొసైటీ అధ్యక్షుడు గూడపాటి వీరారావు, ఉపాధ్యక్షుడు కుంటిగుర్ల ఏడుకొండలు, డైరెక్టర్ ఉడతా వెంకటరావు, ఇ క్కూరు అధ్యక్షుడు బొడ్డపాటి పేరయ్య, బోయపాటి సీతారామయ్య, కుర్రా రత్త య్య, నార్నె శ్రీనివాసరావు, పాములపాటి శివన్నారాయణ, మైనార్టీ సెల్ అ ధ్యక్షుడు దర్గా అబ్దుల్లా, హరిబ్రహ్మయ్య, ముక్కల సుబ్బారావు, పాములపాటి కృ ష్ణారావు, డి. బోసుబాబు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:27 AM