January 18, 2013
వేలాదిమందితో బాబుకు ఘనస్వాగతం పలుకుతాం
బడుగు, బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడవడం కోసం చంద్రబాబునాయుడు చేపట్టిన ఈ పాదయాత్రను దిగ్విజయం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొర్రా సుధాకర్, నాయకులు కంచనపల్లి రవీందర్రావు, లింగంపల్లి శ్రీధర్, పిల్లి రామరాజు, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
1:04 AM