June 21, 2013
వసూళ్లతో సంబంధం లేదన్నది నిజమైతే.. సీబీఐ విచారణకోరాలి!
మొన్న స్పాట్ ఫిక్సింగ్ లో దుబాయ్ కి పారిపోయిన మంథని ఇంఛార్జ్ షకీల్ ,
ఇప్పుడు నాలుగు నెలలుగా జైలు లో మగ్గుతున్న జుబ్లీహిల్స్ ఇంఛార్జ్ సతీష్
రెడ్డి ఇంకా ఇప్పటికీ తెరాసలో నాయకులే .. కనీసం సస్పెండ్ కూడా చెయ్యలేదు.
దందాలు, సెటిల్ మెంట్లతో సంబంధం లేనప్పుడు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని
రేవంత్ ప్రశ్నించారు.
తెరాస తెరచాటు వసూళ్లతో సంబంధం లేదన్నది
నిజమైతే.. సీబీఐ విచారణకోరాలి గానీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తుల
విచారణకు సిద్దమేనా అని సవాలు విసరడమేంటని.. రేవంత్ ఎద్దవా చేశాడు.
Posted by
arjun
at
10:41 PM