June 21, 2013
పీఏసీ చైర్మన్గా కేఈ కృష్ణమూర్తి
పీఏసీ చైర్మన్ కేఈ కృష్ణమూర్తి నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోక్యంతో పీఏసీ చైర్మన్ నియామకంపై టీడీపీలో నెలకొన్న వివాదానికి తెరపడింది. పీఏసీ చైర్మన్గా కేఈ కృష్ణమూర్తి నియమిస్తున్నట్లు బాబు ప్రకటించారు. ఈ మేరకు అమెరికా నుంచి స్పీకర్కు బాబు లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేఖను స్పీకర్ నాదెండ్ల మనోహర్కు అందజేశారు. ఇప్పటి వరకు పీఏసీ చైర్మన్గా ఉన్న రేవూరి పదవీకాలం ముగియడంతో కేఈని చైర్మన్గా నియమించారు.
Posted by
arjun
at
3:56 AM