June 25, 2013

సహాయ చర్యలపై పీఎం ను కలవనున్న బాబు

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారికి అందించాల్సిన సహాయ చర్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలవనున్నారు.