June 25, 2013

ఏపీ భవన్ అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

ఏపీ భవన్‌లో అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ వరదబాధితుల కోసం టీడీపీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తొలగించడం దారుణమని ఆయన మండిపడ్డారు. బాధితులకు గదులు కేటాయించాలన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.