June 25, 2013
20మందికి విమాన టికెట్లు ఇప్పించిన టీడీపీ
వరదల్లో చిక్కుకున్న 20 మంది తెలుగువారిని స్వస్థలాలకు పంపించేందుకు టీడీపీ విమాన ప్రయాణ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ-విశాఖ ఎయిరిండియా విమానంలో విశాఖకు తిరిగొచ్చేందుకు 20 మందికి ఉచితంగా టికెట్లు అందజేశారు. విశాఖ నుంచి విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లేందుకు స్థాని టీడీపీ నేతలు వారికి వాహనాలు సమకూరుస్తున్నారు.
Posted by
arjun
at
7:34 AM