May 7, 2013

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

న్యూఢిల్లీ

బీజేపీ నేతలు అద్వానీ, రవిశంకర్‌ప్రసాద్, మురళీమనోహర్‌జోషి, అరుణ్‌జైట్లీ, ఎంపీలు లగడపాటి, పొన్నం, గుత్తా సుఖేందర్, మాగుంట, రాపోలు ఆనందభాస్కర్, సురేష్ షెట్కర్, ములాయం, సురవరం, శరద్‌యాదవ్,మోహన్‌బాబు, జయప్రద తదితరులు హాజరయ్యారు.
: పార్లమెంటులో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ జరిగింది. మంగళవారం ఉదయం స్పీకర్ మీరాకుమార్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రులు షిండే, ఆజాద్, చిరంజీవి, పల్లంరాజు, కిల్లీకృపారాణి, జైరాంరమేష్, జైపాల్‌రెడ్డి, జ్యోతిరాధిత్య సింధియా, ఫరూక్ అబ్దుల్లా,