May 7, 2013
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
: పార్లమెంటులో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి
స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ జరిగింది. మంగళవారం ఉదయం
స్పీకర్ మీరాకుమార్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి
ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, టీడీపీ అధినేత
చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రులు షిండే, ఆజాద్,
చిరంజీవి, పల్లంరాజు, కిల్లీకృపారాణి, జైరాంరమేష్, జైపాల్రెడ్డి,
జ్యోతిరాధిత్య సింధియా, ఫరూక్ అబ్దుల్లా,
Posted by
arjun
at
6:13 AM