May 7, 2013
ఎన్టీఆర్ జీవితంపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకావిష్కరణ
: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు
ఎన్టీఆర్ జీవిత విశేషాలపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకాన్ని ఢిల్లీలో
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి దంపతులు, బీజేపీ సీనియర్ నేత
వెంకయ్యనాయుడు, ప్రముఖ హీరో బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఎన్టీఆర్పై రాసిన 'యుగపురుషుడు' పుస్తకాన్ని వెంకయ్యనాయుడు
ఆవిష్కరించారు.
Posted by
arjun
at
6:12 AM