May 7, 2013

ఎన్టీఆర్ జీవితంపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకావిష్కరణ

న్యూఢిల్లీ
: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ జీవిత విశేషాలపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి దంపతులు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, ప్రముఖ హీరో బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రాసిన 'యుగపురుషుడు' పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.