April 18, 2013
మంత్రి ధర్మానను అడ్డుకునేందుకు టీడీపీ యత్నం
ప.గో : జిల్లాలో పలు అభివృధ్ది పనులను ప్రారంభించడానికి భీమవరం
వచ్చిన మంత్రి ప్రసాద్రావు కాన్వాయ్ను అడ్డుకునేందుకు టీడీపీ
కార్యకర్తలు యత్నించారు. అవినీతి మంత్రి రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్
చేశారు. న ర్సాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు వారి బుజ్జగించే ప్రయత్నం
చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో మంత్రి కాన్వాయ్ అక్కడి నుంచి
కదిలింది. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంత్రి ధర్మాన శంకుస్థాప
చేయడంతో అపవిత్రమైందని విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
Posted by
arjun
at
6:57 AM