March 23, 2013
'టీడీపీ పాలనతోనే ప్రజల కష్టాలు దూరం'
అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పాలకులు దోపడికి పాల్పడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చోటా లీడ రు పేరుతో కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బద్యానాయక్ పాదయాత్రకు గ్రామంలో విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో నాయకులు కిషన్లాల్, వి.విఠల్, పెనుమరి శ్రీహరి, బైండ బాల్రాజ్, సాయినాథ్, ఇందూరి ఈశ్వర్, త్రిశాల్ గంగాధర్ పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:59 AM