September 6, 2013

నలుగురు వైసీపీ కార్యకర్తలపై క్రిమినల్ కేసు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై చెప్పు విసిరిన ఘటనలో నలుగురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.