June 20, 2013

పీఏసీ కొత్త చైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి


హైదరాబాద్: పీపుల్స్ అకౌంట్ కమిటీ చైర్మన్‌గా టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి పేరును ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు.