January 6, 2013

విద్యుత్ చార్జీల పెంపుపై మండిపడ్డ టీడీపీ





 ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుకు నిర్ణయించడంతో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్‌కు విద్యుత్‌పై సరైన అవగాహన లేదనీ అందుకే చార్జీలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారాన్ని పెంచుతుంది. చార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని టీడీపీ నిర్ణయించింది.