August 29, 2013

విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో మానవహారం

సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని పశువుల ఆస్పత్రి వద్ద గురువారం మానవహారం నిర్వహించారు. టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.