June 5, 2013
ఏపీపీఎస్సీలో విలువలులేనివారిని నియమించారు : రేవంత్ రెడ్డి
ఏపీసీఎస్సీలో విలువలులేనవారిని నియమించారని, అందువల్లే దళారులు
ప్రవేశించారని టీడీపీ నేత రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూదరులు,
దళారులు ఏపీపీఎస్సీలో సభ్యులుగా ఉంటే అర్హులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని
ప్రశ్నించారు. సీఎం కిరణ్ ఇప్పటికైనా కళ్లు తెరలవాలని, ఏపీపీఎస్సీని
ప్రక్షాళన చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
7:04 AM