June 5, 2013

ఏపీపీఎస్సీలో విలువలులేనివారిని నియమించారు : రేవంత్ రెడ్డి

ఏపీసీఎస్సీలో విలువలులేనవారిని నియమించారని, అందువల్లే దళారులు ప్రవేశించారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూదరులు, దళారులు ఏపీపీఎస్సీలో సభ్యులుగా ఉంటే అర్హులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సీఎం కిరణ్ ఇప్పటికైనా కళ్లు తెరలవాలని, ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.