November 1, 2012
పేదలను ఆదుకోడానికే చంద్రబాబు పాదయాత్ర,ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా
జరిగాయి. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని
విమర్శించారు. పేదలను ఆదుకోడానికే చంద్రబాబు పాదయాత్రు చేపట్టినట్లు యనమల
రామకృష్ణుడు తెలిపారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment