November 1, 2012

పేదలను ఆదుకోడానికే చంద్రబాబు పాదయాత్ర,ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పేదలను ఆదుకోడానికే చంద్రబాబు పాదయాత్రు చేపట్టినట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు.
No comments :

No comments :