June 12, 2013

కాంగ్రెస్‌కు శకుని మామ జేసీ: టీడీపీ

హైదరాబాద్: తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరికి మేనమామ కాదని టీడీపీ నాయకడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎవరూ చంద్రబాబును కలవాల్సిన అవసరం లేదన్నారు. జేసీ దివాకర్‌రెడ్డిని కాంగ్రెస్‌కు శకుని మామగా ఆయన వర్ణించారు.