April 1, 2013

గవర్నర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. విద్యుత్ చార్జీలపెంపుపై గవర్నర్‌కు నేతలు మెమోరాండంను అందజేశారు. పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలపై భారాన్ని తొలగించాలని, దీనిపై ప్రజలకు దిశానిర్దేశం చేయాలని గవర్నర్‌ను కోరారు.