April 1, 2013
గవర్నర్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో టీడీపీ ఎమ్మెల్యేలు
సోమవారం ఉదయం భేటీ అయ్యారు. విద్యుత్ చార్జీలపెంపుపై గవర్నర్కు నేతలు
మెమోరాండంను అందజేశారు. పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలపై
భారాన్ని తొలగించాలని, దీనిపై ప్రజలకు దిశానిర్దేశం చేయాలని గవర్నర్ను
కోరారు.
Posted by
arjun
at
5:16 AM