April 30, 2013
జగన్, కేసీఆర్ సమాజానికి పట్టిన చీడ పురుగులు : మోత్కుపల్లి
మోత్కూరు
కేసీఆర్ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారే తప్ప తెలంగాణ కోసం కాదన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం ఆరాటపడే కేసీఆర్తో తెలంగాణ రాదని మోత్కుపల్లి తేల్చిచెప్పారు. ఎన్నికల్లో సీట్లు గెలిచాక, వాటిని కేసీఆర్ కాంగ్రెస్కు అమ్ముకుంటారన్నారు. వైఎస్ఆర్ జీవితమంతా అవినీతేనని, జగన్ దోపిడీ చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడని మోత్కుపల్లి చెప్పారు.
సీబీఐ తనిఖీల్లో దొరికిన రూ.43 వేల కోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు పంచాలని నర్సింహులు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన బహిరంగ సభకు లక్షలాది మంది వచ్చారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు
: వైఎస్.జగన్, కేసీఆర్ సమాజానికి పట్టిన చీడ
పురుగులని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మంగళవారం
నల్లగొండ జిల్లా మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్, కేసీఆర్ల
నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆయన సూచించారు.కేసీఆర్ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారే తప్ప తెలంగాణ కోసం కాదన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం ఆరాటపడే కేసీఆర్తో తెలంగాణ రాదని మోత్కుపల్లి తేల్చిచెప్పారు. ఎన్నికల్లో సీట్లు గెలిచాక, వాటిని కేసీఆర్ కాంగ్రెస్కు అమ్ముకుంటారన్నారు. వైఎస్ఆర్ జీవితమంతా అవినీతేనని, జగన్ దోపిడీ చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడని మోత్కుపల్లి చెప్పారు.
సీబీఐ తనిఖీల్లో దొరికిన రూ.43 వేల కోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు పంచాలని నర్సింహులు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన బహిరంగ సభకు లక్షలాది మంది వచ్చారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు
Posted by
arjun
at
7:26 AM