April 30, 2013
భారతిపై మండిపడ్డ శోభా హైమావతి
హైదరాబాద్ : వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
జగన్మోహన్రెడ్డి సతీమణి భారతిపై మంగళవారం తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా
హైమావతి మండిపడ్డారు. కోర్టు హాలులో మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదని
ఆమెపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
భారతికే పిల్లలు ఉన్నారా, ఇంకెవరికీ లేరా అంటూ శోభా ప్రశ్నించారు. దివంగత వైఎస్, జగన్లు చేసిన అవినీతికి మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని, జైలుకు వెళుతున్నారని, వాళ్లకు పిల్లలు ఉన్నారుకదా, ఆ విషయం భారతికి గుర్తుకు రావడం లేదా అని విమర్శించారు. అసలు జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో భారతిని కూడా విచారించాలని, అప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని శోభా హైమావతి అభిప్రాయపడ్డారు.
భారతికే పిల్లలు ఉన్నారా, ఇంకెవరికీ లేరా అంటూ శోభా ప్రశ్నించారు. దివంగత వైఎస్, జగన్లు చేసిన అవినీతికి మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని, జైలుకు వెళుతున్నారని, వాళ్లకు పిల్లలు ఉన్నారుకదా, ఆ విషయం భారతికి గుర్తుకు రావడం లేదా అని విమర్శించారు. అసలు జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో భారతిని కూడా విచారించాలని, అప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని శోభా హైమావతి అభిప్రాయపడ్డారు.
Posted by
arjun
at
7:30 AM