December 23, 2012

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను జనవరిలో ప్రకటిస్తా...



అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల మొదటి విడ త జాబితాను జనవరిలో ప్రకటిస్తామని చంద్రబాబు వెల్ల డిం చారు. ఇన్‌చార్జీలంతా హైదరాబాద్‌కే పరిమితం అవుతున్న తీరుపై అసహనం వ్యక్తంచేశారు. వారంలో ఐదు రోజులు నియోజవర్గంలో తిరగాల్సిందేనని ఆదేశించారు. "బస్సులో సీటు కోసం దస్తీ వేసాం కదా.. సీటు ఎటూ పోదు అనే ధీమాతో నియోజకవర్గాల ఇన్‌చార్జీలు ఉండరాదని'' గట్టిగా కోరారు. కరీంనగర్ మండలం నగునూర్ క్రాస్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం నియోజకవర్గ నాయకులతో ఆయన మాట్లాడారు.
No comments :

No comments :