October 25, 2012

షర్మిల మొదటి భర్త చంద్రప్రతాప్ రెడ్డి (విజయమ్మ చినతమ్ముడు, షర్మిళ మేనమామ) యాక్సిడెంట్ లో మరణించాడా, లేక ఎవరైనా హత్య చేశారా? -శోభా హైమవతి




 ఎవరైనా జనాలపై ప్రభావం చూపగలిగే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నారనగానే.. వారి లోపాలు వెతకడం, వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పటడుగులు వేసుంటే వాటిని బయటికి తీయడం మామూలే. ఇప్పుడు షర్మిళ వంతు వచ్చింది. అన్న జగన్ జైల్లో ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు పాదయాత్ర చేస్తున్న షర్మిళకు సంబంధించిన కొన్ని లోగుట్టులు బయటపెట్టే పనిలో పడింది తెలుగుదేశం మహిళా నాయకురాలు శోభా హైమవతి.

 ఆమె షర్మిళ వ్యక్తిగత జీవితంలోని కొన్ని గుట్టుమట్టుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. షర్మిల మొదటి భర్త చంద్రప్రతాప్ రెడ్డి (విజయమ్మ చినతమ్ముడు, షర్మిళ మేనమామ) యాక్సిడెంట్ లో మరణించాడా, లేక ఎవరైనా హత్య చేశారా? అంటూ శోభా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పి ఆమె పాదయాత్ర చేపట్టాలని డిమాండ్ చేశఆరు. ఐతే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఎందుకంటే చంద్రప్రతాప్ కు షర్మిళ విడాకులిచ్చాకే అనిల్ ను వివాహం చేసుకుంది. శోభ అనుమానాల సంగతి పక్కనబెడితే షర్మిళ వ్యక్తిగత జీవితం.. ముఖ్యంగా వైవాహిక జీవితం వివాదాస్పదం అన్నది వాస్తవం. చంద్రప్రతాప్ తో వివాహం షర్మిళ ఇష్టం లేకుండా జరిగిందని.. దీంతో ఆమె గొడవ చేసి విడాకులు తీసుకుందని పులివెందుల వాసులు చెబుతారు. తర్వాత షర్మిళ.. అనిల్ కుమార్ ను ప్రేమించడంతో అతని కుటుంబాన్ని భయపెట్టి, దారికి తెచ్చుకుని బలవంతంగా పెళ్లి చేశారని అంటారు. కడప జిల్లా వరకు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వైఎస్ కు కూతురంటే మొదటి నుంచి చాలా ఇష్టం. దీంతో తన హవా నడిచిన రోజుల్లో ఆమె ఇష్టాన్ని ఏరోజూ కాదనలేదంటారు. అనిల్ తో పెళ్లి చేయడంతో పాటు తర్వాత క్రైస్తవ మత ప్రభోదకుడిగా అతని ఎదుగుదల కోసం కేఏ పాల్ ను అణగదొక్కడం, అనిల్ కు విస్తృత ప్రచారం కల్పించడం.. బయ్యారం గనులతో పాటు మరికొన్ని కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి చర్యలు చేపట్టారు వైఎస్.
No comments :

No comments :