September 22, 2013
పరిస్థితులను చూస్తుంటే కొన్ని సార్లు నిద్ర పోలేక పోతున్నా...........
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులను
చూస్తుంటే కొన్ని సార్లు నిద్ర పోలేక పోతున్నానని తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన
ఆదివారం సీపీఐ జాతీయ నేత ఏబి బర్దన్ను కలిసిన అనంతరం బాబు మీడియాతో
మాట్లాడారు. బర్దన్కు రాష్ట్ర పరిస్థితి వివరించానని అన్నారు. సమస్యను
పరిష్కరించాలని కోరుకుంటున్నానని బర్దన్ చెప్పారని అన్నారు.
కాంగ్రెస్కు ఇప్పటికైనా కనువిప్పు కలిగిన సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. సీమాంద్రలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు.
కాంగ్రెస్కు ఇప్పటికైనా కనువిప్పు కలిగిన సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. సీమాంద్రలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు.
Posted by
arjun
at
6:25 AM