September 22, 2013

దేవినేని చంద్రశేఖర్ 72 గంటల దీక్

 సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నేత దేవినేని చంద్రశేఖర్ సోమవారం 72 గంటల దీక్షకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, గద్దెరామ్మోహన్, విద్యాసాగర్ దీక్షకు మద్దతు తెలిపారు.