September 11, 2013

పార్లమెంటులో బిల్లు పెట్టేలా ఒత్తిడి : ఎర్రబెల్లి

 టీడీఎల్పీలో తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు కార్యచరణ రూపొందిస్తామని ఎర్రబెల్లి తెలిపారు.