టీడీఎల్పీలో తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు సమావేశం
ముగిసింది. ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో
మాట్లాడుతూ ఢిల్లీ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు కార్యచరణ
రూపొందిస్తామని ఎర్రబెల్లి తెలిపారు.