September 17, 2013

ఈడీ అధికారులతో టీడీపీ ఎంపీలు భేటీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులతో టీడీపీ ఎంపీల బృందం మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ కేసు విచారణను వేగవంతం చేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.